కేటీఆర్‌ని క‌లిసి రూ.50 లక్షల చెక్ అందించిన బాల‌కృష్ణ‌
కరోనా స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న వంతు బాధ్య‌త‌గా రూ.1 కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా బ‌స‌వ‌తారకం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మ‌రియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ..  కొద్ది సేప‌టి క్రితం మంత్రి కేటీఆర్‌ని క‌లి…
అంబానీ ఇప్పుడు అత్యంత ధనవంతుడు కాదు..
భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇకపై ఆసియాలో అత్యంత ధనవంతుడు కాదు. ఆ స్థానం ఇప్పుడు అలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా సొంతమైంది. కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టివేస్తుందనే భయంతో గ్లోబల్ స్టాక్స్‌తో పాటు చమురు ధరలు కుప్పకూలిన తరువాత ఆసియా అత్యంత ధనవంతుడుగా జాక్ మా మారిపోయాడు.  ఈ క్రమంలోన…
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా…
నాసాకు లభించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ
నాసాకు లభించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ   సాక్షి, హైద‌రాబాద్‌:  విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న విక్ర‌మ్ శిథిలాల‌ను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్య…
Image
ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు
ఆదిలాబాద్ : భారత ప్రధాని ఇందిరా గాంధీ 35 వ వర్ధంతిని ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రం లో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్  సుజాత నివాసంలో కార్యకర్తలు, నాయకులూ ఇందిరా గాంధీ  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాలులర్పించారు. అనంతరం ఆమ…
Image